గాంధీ ఆసుపత్రిలో నీటి కొరత.. సూపరింటెండెంట్‌ క్లారిటీ

54చూసినవారు
గాంధీ ఆసుపత్రిలో నీటి కొరత.. సూపరింటెండెంట్‌ క్లారిటీ
సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో నీటి కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి స్పష్టం చేశారు. నీటి సమస్యతో సర్జరీలు జరగక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. 20 ఏళ్ల క్రితం అమర్చిన మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో వాటిని స్థానంలో ఆరు కొత్త మోటార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పాతవాటిని కాసేపు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్