ఆలయంపై పిడుగు పడి.. పూజారితో సహా ముగ్గురు మృతి

53చూసినవారు
ఆలయంపై పిడుగు పడి.. పూజారితో సహా ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్ లోని తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంపై పిడుగుపడి పూజారితో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్షం పడుతుందని ప్రజలు గుడిలో తలదాచుకున్నారు. ఇంతలో ప్రమాదం వచ్చింది. మరో వైపు పిడుగుపాటుకు పొలంలో పని చేస్తున్న రైతు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్