ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు లైన్ క్లియర్

53చూసినవారు
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు లైన్ క్లియర్
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐపీఓ ద్వారా రూ.7,250 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కొత్తగా వచ్చిన షేర్లతో రూ.5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా మరో రూ.1,750 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. OFS కింద, వాటాదారులు 95.19 మిలియన్ షేర్లను విక్రయిస్తారు. ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్