నిమజ్జనం రోజు మద్యం అమ్మకాలు బంద్..!

55చూసినవారు
నిమజ్జనం రోజు మద్యం అమ్మకాలు బంద్..!
ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 16న‌ మద్యం విక్రయాలను నిలిపివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు జారీ చేసారు. 16 నాడు ఉదయం 6 గంటల సెప్టెంబ‌ర్‌ 17 ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు, మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్ళు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్