సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

78చూసినవారు
సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని కేజివిబి పాఠశాలలో పదవ తరగతి చదివిన తాడాజుల కావ్య మంగళవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో 10 గ్రేడ్ కు గానూ 9. 5 గ్రేడ్ సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా కావ్యను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్