రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఈద్గా వద్ద గురువారం జరిగిన రంజాన్ ప్రార్థనలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, పదరా జడ్పిటిసి రాంబాబు గౌడ్, కౌన్సిలర్లు మను పటేల్, రమేష్ రావు, అంతటి శివ, తగురం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్