దేశంలో ఎక్కువ మంది లక్నో మసీదుకు వెళ్తారు

83చూసినవారు
దేశంలో ఎక్కువ మంది లక్నో మసీదుకు వెళ్తారు
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన మసీదులు చాలానే ఉన్నాయి. వాటిలో బడా ఇమాంబర మసీదు ఒకటి. ఈ మసీదును 1784లో అవధ్ నవాబ్ నిర్మించారు. ఈ మసీదులో ఒకేసారి మూడు లక్షల మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా గుర్తింపు పొందింది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్