గడ్డల తొలగింపు ఆపరేషన్లలో పాల్గొన్న ఎమ్మెల్యే

602చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన గడ్డల తొలగింపు ఆపరేషన్లలో అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని స్వయంగా ఆపరేషన్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ఉప అధికారి తారా సింగ్, ఆస్పత్రి సూపరెండెంట్ డాక్టర్ ప్రభు, సర్జన్ డాక్టర్ మహేష్, ఇతర వైద్య బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్