కొత్తకోట మండల పరిధిలోని రామన్పాడు బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగరాజ్(35) అనే వ్యక్తి చేపల వల కాళ్లకు తగిలి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ఈ విషయమై బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.