కౌకుంట్లలో మేళ తాళాలతో అంగరంగ వైభవంగా గణేష్ నిమర్జనం

81చూసినవారు
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని చెన్నకేశవ ఆలయం ప్రాంగణంలో ఈకో ఫ్రెండ్లీ మట్టి మహా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గత 14 రోజుల నుంచి విశిష్ట పూజలు అందుకునిన మహా గణపతి శుక్రవారం సాయంత్రం నిమర్జనంకు తరలించారు. ఈ సందర్బంగా మండలం కేంద్రంలోని పురవీధుల గుండా మేళ తాళాలతో, సంస్కృతి సంప్రదాయాలతో, విష్ణు ఈశ్వర బ్రహ్మ, పార్వతి పరివార సమేత దేవతల చిన్నారుల వేషధారణలతో ఊరేగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్