ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పాలమూరు బస్టాండు

72చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు మంగళవారం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బుధవారం పెత్తర అమావాస్య ఉన్న కారణంగా వివిధ ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లి పెద్దలకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే విద్యార్థులకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఈ కారణంగా బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణికులకు కిటికీలాడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్