మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్.. వారికి రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్

76చూసినవారు
మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్.. వారికి రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్
మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్ అనేది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) కింద మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి అందించే పథకం. వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న మహిళలు ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ లోన్ మొత్తాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. MSME, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ రుణం ఇస్తారు. ఈ పథకంలో భాగంగా రుణం పొందడానికి స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్