బిఆర్ఎస్ పార్టీను ఆదరించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

65చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాకర్స్ తో పార్లమెంట్ ఎన్నికల దర్భంగా సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ రాజు, తదితరులతో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఆదరించి, తనను ఎంపీగా గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్