రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ

65చూసినవారు
రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ
బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం అయిజ పట్టణంలో పార్టీ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు భగత్ రెడ్డి, ప్రదీప్ స్వామి, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్