వైభవంగా సత్యమాంబ రథోత్సవం

52చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సీటీ పాడు గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సత్యమాంబ రథోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కోలాహలం మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి గ్రామ ప్రధాన కూడలి వరకు రథాన్ని లాగి తిరిగి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.

సంబంధిత పోస్ట్