కాంగ్రెస్ పార్టీలో చేరిక

69చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిక
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నాయకుడు పోతుల జనార్దన్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్ సభ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్