డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన బాధితులకు ఆఖరు అవకాశం

85చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన బాధితులకు ఆఖరు అవకాశం
గద్వాల టౌన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన బాధితులు జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో తమ కేసులు పరిష్కరించుకోవడానికి ఆఖరు అవకాశం ఇంకా వారం రోజులు ఉన్నట్లు ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు సోమవారం తెలిపారు.
లోక్ అదాలత్ లో తక్కువ జరిమానాతో మీ యొక్క కేసులను పరిష్కరించుకోగలరని అన్నారు. నేరస్తులు జైలుకు వెళ్లకుండా కేసులు పరిష్కరించుకోవచ్చు అని ఆయన తెలియజేసారు.

సంబంధిత పోస్ట్