ఓటేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

3996చూసినవారు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రమైన గద్వాలలోని మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్