డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి

63చూసినవారు
డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2021-2022 విద్యా సంవత్సరంలో డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు 5 వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ల పరీక్షల ఫీజును చెల్లించాలని గురువారం యూనివర్సిటీ అధికారులు కోరారు. ఏప్రిల్ 16వరకు విద్యార్థులు సంబంధించిన కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. రూ. 200 ఫైన్ తో ఏప్రిల్ 20 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్