నా కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా: మన్నే

524చూసినవారు
నా కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా: మన్నే
మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తనకు ఓటు వేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గురువారం సాయంత్రం 5: 00 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం ధన్యవాదాలు తెలిపారు. తనకోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు. ఈ ఎన్నికలలో తను గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్