పాలమూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తాను: డీకే

1104చూసినవారు
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి అనేక పోరాటాలు చేసి, కృషి చేశానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ. ఆనాడు జిల్లా కోసం, ప్రాజెక్టుల కోసం అనేక నిరాహార దీక్షలు, పోరాటాలు చేశాను. మంత్రిగా అభివృద్ధి కోసం నేనేం చేసానో ఈ ప్రాంత ప్రజలందరికి తెలుసు, కానీ ఇప్పుడు పాలమూరుకు ముఖ పరిచయం లేనోళ్లు, ఈప్రాంత ప్రజలతో అనుబంధం లేని వాళ్ళు ఓట్ల కోసం వస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్