బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర 3వ రోజు మొదలైంది. శుక్రవారం ఎర్రవెల్లి నుంచి మహబూబ్ నగర్ కు బయల్దేరారు. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వరకు రోడ్ షో సాగనుంది. సా. 6: 00 గంటలకు మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సెంటర్ లో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు.