మహబూబ్ నగర్ కు బయల్దేరిన కెసిఆర్

4624చూసినవారు
బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర 3వ రోజు మొదలైంది. శుక్రవారం ఎర్రవెల్లి నుంచి మహబూబ్ నగర్ కు బయల్దేరారు. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వరకు రోడ్ షో సాగనుంది. సా. 6: 00 గంటలకు మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సెంటర్ లో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు.

సంబంధిత పోస్ట్