మహబూబ్ నగర్ కు చేరుకున్న కేసీఆర్

1083చూసినవారు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. కార్యకర్తలు మంగళ హారతితో ఘనంగా స్వాగతం పలికారు. క్లాక్ టవర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొనెందుకు జిల్లా నుండి వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మీరి కొద్దిసేపట్లే కేసీర్ ప్రసంగిచనున్నారు.

సంబంధిత పోస్ట్