సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు

78చూసినవారు
సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రులకు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జి. మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ అనిరుద్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్