బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు: డీకే

57చూసినవారు
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ ఎదుగుదలను కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక. ఇష్టం వచ్చిన పదాలతో మాట్లాడుతున్నారని శనివారం మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పాలమూరు ప్రజలు తనను కడుపులో పెట్టుకొని చూసుకుని ఆరాధించాలని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి పాలమూరు ప్రజలు మోసపోవద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్