దుందిబి వాగు పై వంతెన నిర్మాణం చేసి ప్రజలను కాపాడాలి

77చూసినవారు
దుందిబి వాగు పై వంతెన నిర్మాణం చేసి ప్రజలను కాపాడాలి
కల్వకుర్తి తెలకపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న దుందుభి వాగు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోవడంతో ఎప్పుడు వస్తే అప్పుడు రాకపోకలు బంద్ అవడంతో పాటు చుట్టుపక్కల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందని చెప్పడం తప్ప ఇప్పటివరకు పూచి పుల్ల కూడా పనులు చేయకుండా వదిలేశారు. కనీసం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఐయిన పట్టించుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్