పాన్ గల్ మండలంలో జూపల్లి కృష్ణారావు పర్యటన

84చూసినవారు
కొల్లాపూర్ నియోజక వర్గం పాన్ గల్ మండలంలోని మల్లయిపల్లి, చింతకుంట దొండయపల్లి గ్రామాల్లో సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్