ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి జూపల్లి

61చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్ లో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని శుక్రవారం మైనార్టీ సోదరులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం మతపెద్దలు మంత్రి జూపల్లి కృష్ణారావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్