ఓటింగ్ లో ప్రతీ ఒక్కరు పాల్గొనాలి: శివేంద్ర ప్రతాప్

59చూసినవారు
ఓటింగ్ లో ప్రతీ ఒక్కరు పాల్గొనాలి: శివేంద్ర ప్రతాప్
ఈ నెల 13న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ కోరారు. ఆదివారం మహబూబ్ నగర్ లో 5K రన్ నిర్వహించారు. అన్ని వర్గాల వారు ఓటింగ్ లో పాల్గొనాలని ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించారు. స్వీప్ నోడల్ అధికారి డా. శ్రీధర్ సుమన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎన్నికల సిబ్బంది, మెప్మా మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్