భానుడి ప్రతాపానికి భగ్గుమన్న ట్రాన్స్ ఫార్మర్

8721చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ సమీపంలో కరెంటు ట్రాన్స్ ఫార్మర్ బానుడి ప్రతాపానికి భగ్గుమంటూ అగ్నికి ఆహుతి అయింది. రైతులు తెలిపిన వివరాల మేరకు గ్రామ సమీపంలోనీ ముంబై బుడ్డప్ప అనే రైతు పొలం సమీపంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ శుక్రవారం ఎండ తీవ్రతకు అందులో ఉన్న ఆయిల్ లీకేజ్ కావడంతో అకస్మాత్తుగా మంటలు చలరేగడంతో ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా మంటల్లో కాలిపోయిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్