కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను నెరవేర్చాలి

574చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను నెరవేర్చాలి
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని బి. ఆర్. ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో శనివారం బి. ఆర్. ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్