కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

69చూసినవారు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎంపీ మల్లురవి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. విద్య నైపుణ్యం తో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యువత స్వయం ఉపాధి లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశంలోనే మొదటిసారిగా నాగర్ కర్నూల్ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఎంపీ మల్లురవి అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్