ఎండిన పంటలకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే

1074చూసినవారు
ఎండిన పంటలకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పంటలకు ఇస్తానన్న రూ. 500 బోనస్ రైతులకు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్