గవర్నర్ కు స్వాగతం పలికిన మాజీ ఎంపి

55చూసినవారు
గవర్నర్ కు స్వాగతం పలికిన మాజీ ఎంపి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పోతుగంటి రాములు మంగళవారం వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి స్వాగతం పలికారు. శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్