సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణసర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్

57చూసినవారు
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోత పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజ్ 29 లో గల భూ సేకరణ సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కే ఎల్ ఐ, పాలమూరు, రంగారెడ్డి సాగు నీటి ప్రాజెక్టుల పనుల నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్