ప్రజలు మూఢనమ్మకాలు నమ్మొద్దు: ఏఎస్పి

75చూసినవారు
ప్రజలు మూఢనమ్మకాలు నమ్మొద్దు: ఏఎస్పి
ఉప్పునుంతల మండలం దేవదారి కుంటలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో అనుమతి పత్రాలు లేని 67 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు మూఢనమ్మకాలు నమ్మొద్దని వాటిపై లేనిపోని అపోహలు సృష్టించొద్దని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ అన్నారు. ప్రజలకు ముడనమ్మకలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్