మార్క్స్ ఆశయాలను కొనసాగిస్తాం: సిపిఎం

64చూసినవారు
మార్క్స్ ఆశయాలను కొనసాగిస్తాం: సిపిఎం
మానవాళి మనగడకు మార్క్సిజం ప్రాణవాయువు లాంటిదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కారల్ మార్క్స్ 206 జయంతిని నాగర్ కర్నూల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులు ప్రజలు చాలా దోపిడి గురవుతుంటే మార్క్సిజన్ ద్వారా దోపిడిని ప్రజలకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి కారాలు మార్క్స్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్