వాలీబాల్ పోటీలు ప్రారంభించిన పెద్దలు

74చూసినవారు
మరికల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి వాలీబాల్ మేన్స్, ఉమెన్స్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ ను గ్రామ పెద్దలు హన్మిరెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, సంపత్ కుమార్, రాజేష్ యాదవ్, బాలరాజు కలిసి ప్రారంభించారు. క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్