గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

66చూసినవారు
గ్రామాల అభివృద్ధికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంజి రెడ్డి అన్నారు. శుక్రవారం మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేయాలని కోరారు. ప్రచారంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్