మృతుడి వివరాలు వెల్లడించిన డిఎస్పీ

1028చూసినవారు
నారాయణపేట పట్టణంలో దారుణ హత్యకు గురైన మృతుడి వివరాలను డిఎస్పీ లింగయ్య వివరించారు. మృతుడు నారాయణపేట పట్టణంలోని పళ్ళ విధికి చెందిన దాసరి మారుతిగా గుర్తించామని, హైద్రాబాద్ లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని అన్నారు. గత నాలుగు రోజుల క్రితం పట్టణానికి వచ్చాడని, రాత్రి గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి హత్య చేసి తగలబెట్టారని అన్నారు. దర్యాప్తు చేపట్టి హత్య చేసిన వారిని పట్టుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్