పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

1083చూసినవారు
నారాయణపేట పట్టణంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను గురువారం ఎస్పీ యోగేష్ గౌతమ్ సందర్శించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లలో భద్రతను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు. ఇతరులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారదని చెప్పారు. పరిసరాల్లో సెల్ ఫోన్లు ఉపయోగించకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్