ఉపాధి కూలీలా సమస్యలు తెలుసుకున్న నేతలు

78చూసినవారు
ఉపాధి కూలీలా సమస్యలు తెలుసుకున్న నేతలు
నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి, అమ్మిరెడ్డి పల్లి గ్రామాలలోని చెరువుల్లో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీలా సమస్యలను గురువారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అరా తిసారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాములు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కూలీలా డబ్బులు వెంటనే చెల్లించాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్