ప్రార్థనలకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలి

83చూసినవారు
రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద ప్రార్థనలు చేసేందుకు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. బుధవారం ఆమె నారాయణపేట పట్టణంలోని ఈద్గాను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, చలువ పందిళ్లు వేయాలని అధికారులను ఆదేశించారు. ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్