అభివృద్ధిని చూసి ఓటు వేయండి

79చూసినవారు
జిల్లా కేంద్రంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం నారాయణపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న దుకాణాల యజమానులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పదేళ్లలో పట్టణ రూపురేఖలు మార్చామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్