నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు: చిన్నారెడ్డి

62చూసినవారు
నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు: చిన్నారెడ్డి
నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సోమవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. నాణ్యత కలిగిన విత్తనాలనే రైతులు కొనాలని సూచించారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే స్థానిక వ్యవసాయ అధికారులకు గాని, పోలీసులకు గాని సమాచారం చేరవేయాలి అన్నారు. వారిపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్