మల్లు రవిని గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్: మేఘారెడ్డి

61చూసినవారు
మల్లు రవిని గెలిపిస్తే కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరులో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, మల్లు రవిని గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాని అవుతారన్నారు. డబ్బులు ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. అభ్యర్థి మల్లురవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్