ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి

83చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాత జంగామాయపల్లిలో ఆదర్శ రైతు కృషి పండిట్ లక్ష్మికాంత రెడ్డి సాగు చేసిన 22 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటలను బుధవారం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కలను పరిశీలించి, ఆయిల్ ఫామ్ పంట సాగులో మెళుకువలు, ఆధునిక పద్ధతులు వివరించారు. ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు వేణు, పవన్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్