రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయండి: రాజేంద్రప్రసాద్

73చూసినవారు
వనపర్తి పట్టణ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ. మే 5 న జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభకు జిల్లాలోని నలుమూలల నుండి ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్