విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి జూపల్లి వార్నింగ్

61చూసినవారు
విద్యుత్ శాఖ ద్వారా రైతులకు ఇబ్బంది పెట్టే పని చేయొద్దని, ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో మాట్లాడుతూ. ఎంత మంది రైతులు వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు, వాటి పురోగతి గురించి విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నిర్వహణలో లోపంతో శుభ్రమైన నీరు రావడం లేదని, ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్