ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

76చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మార్నింగ్ వాక్ లో భాగంగా సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. పట్టణంలోని 1, 2. వార్డు నడింగేరిలో, కమాన్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మల్లు రవి ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్